మార్కెట్లు కొత్త ఏడాదిని స్వల్పలాభంతో ప్రారంభించి..ఫ్లాట్గా ట్రేడవుతున్నాయ్
సెన్సెక్స్ 200 పాయింట్లు నష్టపోయినా మధ్యాహ్నం సమయానికి ఫ్లాట్గా ట్రేడవుతోంది
మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ మినహా అన్ని రంగాలూ కొద్దిపాటి రేంజ్లోనే సాగుతుండగా
పిఎస్ఈ స్టాక్స్ ఒకటిన్నరశాతంవరకూ లాభపడ్డాయి. ఈ ఏడాదిలోనూ ఫబ్లిక్ సెక్టార్ కంపెనీల
ర్యాలీ కొనసాగుతుందనడానికి ఇది సంకేతంగా భావించవచ్చేమో
అదానీ ట్విన్స్, కోల్ఇండియా,యుపిఎల్,టాటా మోటర్స్ ఒకటిన్నర నుంచి రెండున్నరశాతానికిపైగాలాభపడ్డాయి
ఐషర్ మోటర్స్, భారతిఎయిర్ టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్తాన్ యునిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్
ముప్పావుశాతం నుంచి రెండుంబావు శాతం వరకూ నష్టపోయాయ్
Comments
Post a Comment