2023 సంవత్సరంలో ఆఖరి ట్రేడింగ్ రోజున ఎఫ్ఐఐలు దంచికొట్టారు.దాదాపు రూ.8,649 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు
వీరికి తోడు దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐలు) కూడా రూ.666.06 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.
మొత్తంగా డిసెంబర్లో ఎఫ్ఐఐలు రూ.31,959.78 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేయగా, డీఐఐలు రూ.12,942.25 కోట్ల విలువైన ఇన్వెస్ట్మెంట్స్ పారించారు.
అదర గొట్టడాలయిపోయేయి కాబట్టి ఒకటో తారీఖు నుండి ఢమ ఢమ పై మెట్ల నుండి క్రిందికి దొర్లుకుంటూ వచ్చేస్తాయా :)
ReplyDelete