కరూర్ వైశ్యా బ్యాంక్‌కి ICICI AMC కిక్



కరూర వైశ్యాబ్యాంక్ కౌంటర్‌లో ట్రేడ్స్ చకచకా సాగుతున్నాయ్. మధ్యాహ్నం 12.30 సమయానికే 

ఈ బ్యాంక్ స్టాక్స్ 16లక్షలమేర ట్రాన్సాక్షన్స్ చోటు చేసుకున్నాయ్.ఈ బ్యాంక్‌లో 9.95శాతంవాటా తీసుకునేందుకు ఐసిఐసిఐ ఏఎంసికి ఆర్బీఐ అనుమతి

ఇచ్చిన నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. 


దీంతో శుక్రవారం నాటి జోరుని ఇవాళ కూడా కొనసాగించింది. కరూర్ వైశ్యా బ్యాంక్ షేర్లు సోమవారం రూ.171.90 వరకూ చేరాయి. గత ముగింపు రూ.168.90 కాగా, 52వీక్స్ హై రేటు రూ.172.20. ఈ రేటుకి గతడిసెంబర్‌లోనే చేరడం విశేషం కాగా..

ప్రస్తుతం కరూర్ వైశ్యా బ్యాంక్ షేరు ధర రూ.170.90 దగ్గర ట్రేడైంది

Comments