అదానీ గ్రీన్ఎనర్జీకి సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న1799మెగావాట్ల పిపిఏ
కలిసి వచ్చింది. మార్కెట్లలో ఈ స్టాక్ ఇప్పటికే 3శాతం లాభపడింది. లాస్ట్ వీక్ SECIతో
దాదాపు 8వేల మెగావాట్ల సౌర విద్యుత్ని సరఫరా చేసేందుకు ధరలతో కూడిన పవర్ పర్చేజ్ ఒప్పందం కుదుర్చుకుంది ఇది 2020 నాటి ఒప్పందంలో భాగంగా పూర్తవగా..స్టాక్ ట్రేడ్ ప్రారంభం కాగానే లాభాల్లోకి దూసుకువెళ్లింది
ఇంట్రాడేలో రూ. 1580 ధరకి చేరింది
అలానే ఈ రోజు ఫండ్స్ రైజ్ చేసేందుకు కూడా అదానీ గ్రీన్ ఎనర్జీ బోర్డ్ మీటింగ్ పెట్టుకుంది.
స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్కి అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు రూ.1555.05 దగ్గర ట్రేడ్అయ్యాయ్
Comments
Post a Comment