స్టాక్ మార్కెట్లు కొత్తవారాన్ని లాభంతో ప్రారంభించాయ్. నిఫ్టీ 120 పాయింట్ల మేర
లాభపడి 21472 పాయింట్లకు చేరగా, సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 71470 పాయింట్లపైకి చేరింది
బ్యాంక్ నిఫ్టీ అరశాతం లాభపడగా, ఐటీఇండెక్స్ ఫ్లాట్గా మారింది. మిడ్, స్మాల్, కేపిటల్ గూడ్స్
సెక్టార్లు ముప్పావు నుంచి ఒకశాతం పెరగగా, మెటల్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లు ఒకటిన్నరశాతం
వరకూ లాభపడ్డాయి.పిఎస్ఈ సెక్టార్ షేర్లు దాదాపు 2శాతంలాభంతో ట్రేడవుతున్నాయ్
నిఫ్టీ50లోహీరో మోటోకార్ప్, విప్రో, అదానీ ఎంటర్ప్రైజెస్, దివీస్ ల్యాబ్స్, ఎన్టిపిసి రెండు నుంచి మూడున్నరశాతం
లాభపడగా, ఇన్ఫోసిస్ , బజాజ్ ట్విన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్సిఎల్టెక్ పావు నుంచి ఒకటింబావుశాతం
వరకూ నష్టపోయాయ్
Comments
Post a Comment