మార్కెట్లలో ప్రిబడ్జెట్ ర్యాలీ..సెన్సెక్స్ 880 పాయింట్లు ప్లస్..నిఫ్టీ 290

 స్టాక్ మార్కెట్లు ప్రిబడ్జెట్ సెషన్లకురెడీ  అయ్యాయ్. ఓలటాలిటీ ఎక్కువగానే ఉంటుందని

చెప్తున్నా, నిఫ్టీ ఈేరోజు భారీగా లాభపడింది. ఓపెన్ కావడం 21433 పాయింట్ల దగ్గర ప్రారంభమై 

21634 పాయింట్ల వరకూ ఎగసింది. లాస్ట్ క్లోజింగ్‌తో పోల్చితే దాదాపు 290 పాయింట్లు ప్రస్తుతానికి

లాభపడింది. ఈ జోరు ఇంకా కొనసాగడం ఖాయంగా ట్రెండ్ కన్పిస్తోంది



మరోవైపు సెన్సెక్స్ కూడా ఓపెన్ కావడం నుంచి పరుగు పెడుతోంది. ఇఁట్రాడేలో

ఇప్పటికే 880 పాయింట్ల వరకూ దంచికొట్టింది


బ్యాంక్ నిఫ్టీ 2శాతం ర్యాలీ చేయగా..అందులో HDFC బ్యాంక్ కంట్రిబ్యూషనే ఎక్కువ

Comments