అన్‌యూజవల్ ట్రేడ్ డే..లాభంతో మార్కెట్లు

 



మార్కెట్లు ఓ అన్‌యూజవల్ ట్రేడింగ్ రోజున స్వల్ప లాభంతో

ట్రేడవుతున్నాయ్. నిఫ్టీ 21720 పాయింట్ల వరకూ పెరగగా,

సెన్సెక్స్ ఓ వందపాయింట్లు లాభపడింది. అలా మరోసారి 72వేల 

పాయింట్ల మార్క్ సాధించింది


అన్ని సెక్టార్లూ పాజిటివ్‌గా ట్రేడవుతూ..ఉండగా, పిఎస్ఈ సెక్టార్ 

ఒకటింబావుశాతం ర్యాలీ చేసింది. కోల్ఇండియా,పవర్ గ్రిడ్ కార్పోరేషన్

ఎన్టిపిసి,హిందాల్కో, HDFC బ్యాంక్ ఒక శాతం నుంచి 3 శాతం

వరకూ లాభపడ్డాయి. హిందుస్తాన్ యునిలీవర్, విప్రో, హెచ్‌డిఎఫ్‌సి

లైఫ్,నెస్లే,జెఎస్‌డబ్ల్యూస్టీల్ అరశాతం నుంచి రెండున్నరశాతం వరకూ

నష్టపోయాయ్

Comments