భారీ పతనం..బెంబేల్..పారిపోండ్రో

 




మార్కెట్లలోనష్టాలు కొనసాగుతున్నాయ్

నిఫ్టీ సపోర్ట్ లెవల్స్ బ్రేక్ అయ్యాయ్. ఇంట్రాడేలో 21285 పాయింట్లకు పతనం అయింది

ఆ తర్వాత రెండు వందల పాయింట్లు కోలుకుని 21455 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది


సెన్సెక్స్ కూడా 70665 పాయింట్లకు పతనం అయింది. ఇంట్రాడేలో 1850 పాయింట్లు కోల్పోయింది


కేపిటల్ గూడ్స్, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ మినహా అన్ని రంగాలు నష్టాల్లోనే ఉన్నాయ్

బ్యాంక్ నిఫ్టీ ఒకశాతం వరకూ పతనం అయింది. ఐటీ,టెక్ షేర్లు ఒకశాతం వరకూ నష్టపోగా

పిఎస్ఈ షేర్లు కూడా ఒకశాతం వరకూ నష్టపోయాయ్


టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా,అపోలో హాస్పటల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్

ఒకటి నుంచి రెండున్నరశాతం వరకూ లాభంతో..ఎల్టీఐ మైండ్ ట్రీ,ఎన్టిపిసి,ఏషియన్ పెయింట్స్

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ రెండు నుంచి పదిశాతం నష్టపోయాయ్

Comments