స్టాక్ మార్కెట్లు ఆల్టైమ్ హై పాయింట్లను సవరిస్తూ పోతున్నాయ్. ఈ సంక్రాంతి పర్వదినాన
నిఫ్టీ 22వేల పాయింట్లను తొలిసారిగా అధిగమించింది. 180 పాయింట్ల వరకూ లాభపడింది
సెన్సెక్స్ 600 పాయింట్లకిపైగా లాభపడింది. 73వేల పాయింట్ల మార్క్ని అవలీలగా అధిగమించి భారీ మార్జిన్తో ట్రేడవుతోంది
ఆటో ,మెటల్ ఇండెక్స్ మినహా అన్ని రంగాలు లాభాల్లో ట్రేడవుతున్నాయ్. ఐటి ఇండెక్స్ ఈ రోజు కూడా రెండుశాతం వరకూ
ర్యాలీ చేసింది
విప్రో,హెచ్సిఎల్ టెక్, ఓఎన్జిసి, టెక్ మహీంద్రా, ఇన్పోసిస్ రెండు నుంచి 7శాతం వరకూ లాభపడ్డాయి.
HDFC లైఫ్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, హిందాల్కో, బజాజ్ ట్విన్స్ ఒకశాతం నుంచి మూడుశాతం వరకూ నష్టపోయాయ్
Comments
Post a Comment