స్టాక్ మార్కెట్లలో పొంగల్ సందడి నెలకొన్నది. నిఫ్టీ ఆల్ టైమ్ హై లెవల్ని బ్రేక్ చేసి 21848 పాయింట్లకు ఎగసింది
సెన్సెక్స్ 72434 పాయింట్లకు చేరింది. లాస్ట్ హై మార్క్ 72561 మాత్రమే
బ్యాంక్ నిఫ్టీ అరశాతానికిపైగా లాభపడగా,హెల్త్కేర్,ఆటో,కన్జ్యూమర్ డ్యూరబుల్ సెక్టార్లు అరశాతం వరకూ నష్టపోయాయ్ మిగిలిన అన్ని రంగాల షేర్లులాభాల్లో కొనసాగుతున్నాయ్.ఐటీ ఇండెక్స్ ఏకంగా ఐదుశాతం దంచికొట్టడంతోనే మార్కెట్లలో భారీ ర్యాలీ నడుస్తోంది.
నిఫ్టీ ప్యాక్లో ఇన్ఫోసిస్,టెక్ మహీంద్రా, విప్రో,టిసిఎస్, ఎల్టీఐ మైండ్ ట్రీ 4-7శాతం లాభపడ్డాయ్.లూజర్లుగా సిప్లా, బజాజ్ ఫిన్సర్వ్
మహీంద్రా అండ్ మహీంద్రా, అపోలో హాస్పటల్, టైటన్ కంపెనీ ఒకటి నుంచి ఒకటిన్నరశాతం వరకూ నష్టపోయాయ్
Comments
Post a Comment