ఓ 642 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్ కోసం విండ్ టర్బైన్లను సరఫరా చేసే ప్రాజెక్ట్ దక్కించుకుంది సుజ్లాన్ ఎనర్జీ..ఎవ్రెన్ అనే సంస్థ నుంచి ఈ ఆర్డర్ రాగా సదరు సమాచారం ప్రకటించిన తర్వాత సుజ్లాన్ ఎనర్జీ షేర్లు 4శాతం వరకూ లాభపడ్డాయి. రూ.44.85 రేటుని తాకాయ్
ఎవ్రెన్ అనేది బ్రూక్ఫీల్డ్, యాక్సిస్ ఎనర్జీ జాయింట్ వెంచర్
రేపు సుజ్లాన్ ఎనర్జీ బోర్డ్ మీటింగ్ ఉంది.
స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి సుజ్లాన్ఎనర్జీ షేర్లు రూ.44.25 దగ్గర ట్రేడ్ అయ్యాయ్
Comments
Post a Comment