జీ పగిలిపోయింది..రూపాయ్ క్లోజ్ లెవల్..టైగర్ లాజిస్టిక్స్ గర్జన

 

 జీ సోనీ మెర్జర్‌పై పెద్ద అడ్డంకి రావడంతో..జీ గ్రూప్ షేర్లు

పతనం అయ్యాయ్. జీ ఎంటర్‌టైన్మెంట్ షేర్లు 8శాతం నష్టంతో ముగిశాయ్


రూపాయ్ కాస్త తగ్గి డాలర్‌తో రూ.83.115 దగ్గర క్లోజ్ అయింది


టైగర్ లాజిస్టిక్స్ షేర్లు 5.40శాతంలాభంతో రూ.831 దగ్గర ముగిశాయ్

ఈ సంస్థ తన షేర్లను ఒకటికి పదిగా స్ప్లిట్ చేస్తున్నట్లు ప్రకటించింది


ఇన్పీబీమ్ అవెన్యూస్ గుజరాత్ ప్రభుత్వంతో 2వేలకోట్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు

ప్రకటించింది. ఇది కేవలం మెమెరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్‌గా మాత్రమే గుర్తెరగాలి. ఐతే షేర్లు

మాత్రం 5శాతం పెరిగి రూ.24.40 దగ్గర క్లోజ్  అయ్యాయ్







Comments