దుమ్ము రేపి దంచికొడుతోన్న పబ్లిక్ సెక్టార్ కంపెనీల షేర్లు

 మార్కెట్లలో ఐటీ,హెల్త్‌కేర్ స్టాక్స్ మినహా అన్నిరంగాల షేర్లూ లాభాల్లో సాగుతున్నాయ్.

ప్రత్యేకించి పిఎస్ఈ స్టాక్స్ చెలరేగిపోతున్నాయ్. ఈ సెక్టార్ 3శాతం ర్యాలీ చేయగా

ఆటో సెక్టార్ అరశాతం, మిడ్ క్యాప్ ఒకశాతం, కేపిటల్ గూడ్స్ ఒకటిన్నర,కన్జ్యూమర్

డ్యూరబుల్ సెక్టార్ ఒకశాతం లాభపడ్డాయ్



టాప్ గెయినర్లుగా ఓఎన్‌జిసి, అదానీ ట్విన్స్,కోల్ఇండియా, పవర్ గ్రిడ్ 3 నుంచి 7శాతం దంచికొట్టేశాయ్

సిప్లా,డా.రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్, ఎల్టీఐ మైండ్‌ట్రీ, టిసిఎస్ అరశాతం నుంచి మూడుశాతం వరకూ నష్టపోయాయ్

Comments