మార్కెట్లు వరసగా మూడో రోజు కూడా నెగటివ్ బయాస్తో నడుస్తున్నాయ్
నిఫ్టీ గత 15రోజుల్లో తొలిసారిగా 21400 పాయింట్ల మార్క్ చూసింది.
సెన్సెక్స్ 71110 పాయింట్ల వరకూ పతనమై..తిరిగి ఫ్లాట్గా మారింది
బ్యాంక్ నిఫ్టీ కాస్త పాజిటివ్గా ట్రేడవుతోంది. ఐటి ఇఁడెక్స్ అరశాతం
లాభంతో..ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ ఒకశాతం,పీఎస్ఈ సెక్టార్
ఒకటింబావుశాతం నష్టంతోట్రేడవుతున్నాయ్.మిగిలిన అన్నిరంగాలూ
అరశాతం లాభనష్టాలతో ట్రేడవుతున్నాయ్
హెచ్సిఎల్ టెక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, సిప్లా, అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్డిఎఫ్సి
లైఫ్ ఒకటింబావు నుంచి రెండున్నరశాతం వరకూ లాభపడగా, ఓఎన్జిసి,బిపిసిఎల్, ఎన్టీపిసి
ఐషర్ మోటర్స్,కోల్ఇండియా ఒకటి నుంచి రెండుంబావు శాతం వరకూ నష్టపోయాయ్
Comments
Post a Comment