RBL బ్యాంక్ షేరు శనివారం నాటి ట్రేడింగ్లో 4శాతానికి పైగా
ర్యాలీ చేసింది. ఇంట్రాడేలో రూ.277.95 ధర పలికింది.
నిన్న విడుదల చేసిన ఆర్థిక ఫలితాల్లో ఆర్బీఎల్ బ్యాంక్ లాభం ఏటికేడాది ప్రాతిపదికన 12శాతం పెరిగి, 233కోట్లరూపాయలకు చేరింది
ఐతే కంటింజెంట్ ప్రొవిజన్లు రూ.115కోట్లుగా ఉండటంతో..అది రూ.319కోట్లుగా లెక్కగట్టారు. నెట్ ఇంట్రస్ట్ఇన్కమ్ 21శాతం పెరిగి రూ.1546కోట్లకి చేరగా
నెట్ ఇంట్రస్ట్ మార్జిన్ 5.52శాతానికి పెరిగింది.
స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి, ఆర్బీఎల్ షేరు రూ.271.50 దగ్గర ట్రేడ్ అయింది
Comments
Post a Comment