స్టాక్ మార్కెట్లకు గురువారం మరోసారి భారీ నష్టాలను మిగిల్చేలా ఉంది
ఓపెనింగ్లోనే నిప్టీ 200 పాయింట్లు కోల్పోయింది. నిన్నటి ముగింపుతో
పోల్చితే ఫ్లాట్గా ప్రారంభమై..21247 పాయింట్లకు జారింది
సెన్సెక్స్ కూడా ఒకశాతానికిపైగా నష్టపోయింది. ఇంట్రాడేలో 700 పాయింట్లు
పతనం అయింది. 70వేలపాయింట్ల స్థాయికూడా ఈ రోజు కోల్పోవడం ఖాయం
బ్యాంక్ నిఫ్టీ, ఐటీ ఇండెక్స్ రెండూ పోటీ పడి మరీ నష్టపోతున్నాయ్. అన్ని రంగాల షేర్లు
నష్టాల్లోనే ట్రేడవుతున్నాయ్
బజాజ్ఆటో,ఇండస్ఇండ్ బ్యాంక్,NTPC,COAL INDIA,HUL ముప్పావు నుంచి ఒకటిన్నరశాతం వరకూ
లాభంతోట్రేడవుతుండగా, టెక్ మహీంద్రా, అదానీ ట్విన్స్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, సన్ ఫార్మా
రెండున్నర నుంచి ఆరుశాతం వరకూ నష్టపోయాయ్
Comments
Post a Comment