స్టాక్ మార్కెట్లు వరసగా రెండో రోజు కూడా లాభంతో ప్రారంభం అయ్యాయ్
నిఫ్టీ 21700పాయింట్లను ఓపెనింగ్ ట్రేడ్లోనే అధిగమించించింది. ఆ తర్వాత
21690పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది
సెన్సెక్స్ 71500 పాయింట్లకు చేరింది. ఇంట్రాడేలో ఓపెనింగ్ ట్రేడ్లో
440 పాయింట్ల వరకూ లాభపడింది
బ్యాంక్ నిఫ్టీ ఒకశాతంలాభపడగా, ఐటీ ఇండెక్స్ నెగటివ్జోన్మలో ట్రేడవుతోంది
మెటల్ సెక్టార్ రెండున్నరశాతం నష్టపోయింది. పిఎస్ఈ సెక్టార్ అరశాతానికిపైగా
లాభపడగా, ఈ సెక్టార్ నిన్న దారుణంగా నష్టపోయిన సంగతిగుర్తుండే ఉంటుంది
మిగిలిన అన్ని రంగాల్లో ఓ మాదిరి ట్రేడ్ నడుస్తోంది
యుపిఎల్,కోల్ఇండియా,ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్, యాక్సిస్ బ్యాంక్
రెండు నుంచి మూ్డుశాతం లాభపడి టాప్ 5 నిఫ్టీ గెయినర్లుగా నిలవగా, హిందాల్కో
గ్రాసిం, అదానీ ఎంటర్ప్రైజెస్, విప్రో, జెఎస్డబ్ల్యూస్టీల్ ముప్పావు నుంచిరెండుశాతం
వరకూ నష్టపోయాయ్. వీటిలో హిందాల్కో దారుణంగా చితకకొట్టబడి14శాతం పతనం అయింది
Comments
Post a Comment