వరసగా ఆరోసారి కూడావడ్డీ రేట్లలో మార్పేం చేయకుండానే ఆర్బీఐ మానిటరీ కమిటీ
నిర్ణయం ప్రకటించింది. అలానే 2025కి జిడిపిని 7శాతం వృద్ధితో అంచనా వేయగా
ద్రవ్యోల్బణం 4.5శాతంగా ఉండొచ్చని ప్రకటించింది
దీంతో రెపోరేటు 6.5శాతంగానే ఉండనుంది
చివరిసారిగా 2022 మేనెలలో 250బేసిస్ పాయింట్ల మేర వడ్డీని ఆర్బీఐ పెంచింది
ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాలను అధిగమిస్తున్నవేళ, కొత్త అంశాలు అనిశ్చితిని ఏర్పాటు చేస్తున్నాయంటూ
ఆర్బీఐ గవర్నర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
Comments
Post a Comment