మరోసారి జారిపడినపేటిఎం


పేటిఎం స్టాక్‌ది ఇప్పుడు మార్కెట్లలోఅంతులేని కథ..లిస్టైన దగ్గర్నుంచికూడా వరసగా దెబ్బలు పడుతూవస్తున్నా ఇప్పుడు పడిన దెబ్బ మాత్రం కంపెనీ ఉనికినే సవాలు చేస్తోంది.ఇన్వెస్టర్లు  వాటాలు అమ్ముకుంటున్నారు



ప్రభుత్వం పేటిఎం కైవైసీఉల్లంఘనల విషయంలో పేమెంట్స్ బ్యాంక్ వ్యవహారంలో జోక్యం చేసుకోమని ప్రకటించింది

ఈ వరస పరిణామాలతో స్టాక్ ప్రతి రోజూ కొత్త లోయర్ టాప్ చూస్తోంది

ఈ రోజు ఇంట్రాడేలో రూ.342.15కి పతనం అయింది పేటిఎం ! ఇది లోయర్ సర్క్యూట్ రేటు

జనవరి 31 నుంచి ఇప్పటిదాకాపేటిఎం స్టాక్ రేటు 60శాతంవరకూ కోల్పోయింది


స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి సర్క్యూట్ రిలీజై..రూ.347 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ దశలో

రిస్క్ తీసుకుని షార్ట్ కొట్టేవాళ్లు సొమ్ము చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయ్

Comments