పేటిఎం స్టాక్ది ఇప్పుడు మార్కెట్లలోఅంతులేని కథ..లిస్టైన దగ్గర్నుంచికూడా వరసగా దెబ్బలు పడుతూవస్తున్నా ఇప్పుడు పడిన దెబ్బ మాత్రం కంపెనీ ఉనికినే సవాలు చేస్తోంది.ఇన్వెస్టర్లు వాటాలు అమ్ముకుంటున్నారు
ప్రభుత్వం పేటిఎం కైవైసీఉల్లంఘనల విషయంలో పేమెంట్స్ బ్యాంక్ వ్యవహారంలో జోక్యం చేసుకోమని ప్రకటించింది
ఈ వరస పరిణామాలతో స్టాక్ ప్రతి రోజూ కొత్త లోయర్ టాప్ చూస్తోంది
ఈ రోజు ఇంట్రాడేలో రూ.342.15కి పతనం అయింది పేటిఎం ! ఇది లోయర్ సర్క్యూట్ రేటు
జనవరి 31 నుంచి ఇప్పటిదాకాపేటిఎం స్టాక్ రేటు 60శాతంవరకూ కోల్పోయింది
స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి సర్క్యూట్ రిలీజై..రూ.347 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ దశలో
రిస్క్ తీసుకుని షార్ట్ కొట్టేవాళ్లు సొమ్ము చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయ్
Comments
Post a Comment