మార్కెట్లు సాలిడ్గా ట్రేడవుతున్నాయ్. ఓపెన్ కావడం నిఫ్టీ
22290 పాయింట్ల దగ్గర ప్రారంభం అయింది. దీంతో మరో రికార్డ్ హై ఓపెనింగ్
రికార్డ్ లెవల్ మార్క్ క్రియేట్ కాగా. ఆ తర్వాత 22200 పాయింట్లు డ్రాప్ కాకుండా
ట్రేడవుతోంది
సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ రికార్డ్ హైని 73413 పాయింట్ల దగ్గర టచ్ చేసింది. సెన్సెక్స్
ఆల్ టైమ్ హై 73427 పాయింట్లు. ప్రస్తుతం ఓ వంద పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది
ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్, పిఎస్ఈ షేర్లు మినహా అన్ని సెక్టార్లలోనూ లాభాలే కన్పిస్తున్నాయ్.
బ్యాంక్ నిఫ్టీ పావుశాతం, ఐటీ ఇండెక్స్ అరశాతం లాభపడగా, కేపిటల్ గూడ్స్ ర్యాలీ చేస్తున్నాయ్
మహీంద్రా అండ్ మహీంద్రా, సిప్లా, డా.రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో,ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్
ఒకటింబావు నుంచి రెండుశాతం లాభపడగా, భారతి ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, బిపిసిఎల్
పవర్ గ్రిడ్, ఎన్టీపిసి ముప్పావు నుంచి ఒకటింబావుశాతంనష్టపోయాయ్
Comments
Post a Comment