భారత్ పెట్రోలియం కార్పోరేషన్ షేర్లు నిన్న తన జైత్రయాత్రకి బ్రేక్ వేయగా
ఈ రోజు తిరిగి కొనసాగిస్తోంది. ఇంట్రాడేలో 4శాతం వరకూ పెరిగి రూ.626.60 దగ్గర
సరికొత్త రికార్డు రేటుని సృష్టించింది
ఈ ర్యాలీతో బిపిసిఎల్ దిగ్విజయంగా..గడచిన 52వారాల్లో స్టాక్ రేటు రెట్టింపు
అయిన ఘనత దక్కించుకుంది. రూ.314 నుంచి 626పైకి రేటు చేరడంతో
100% రిటన్స్ ఇచ్చింది
స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి BPCL షేర్లు రూ.622.50 దగ్గర ట్రేడ్అయ్యాయ్
Comments
Post a Comment