దేవ్యాని ఇంటర్నేషనల్ స్టాక్ ర్యాలీకి ఇవాళ బ్రేక్ పడింది. దీంతో గత నాలుగు రోజులుగా
లాభపడుతోన్న ఈ స్టాక్ రేటు ఇవాళ ఇంట్రాడేలో రూ.162.50 కి పతనం అయింది
యుమ్ రెస్టారెంట్ ఇండియా ప్రవేట్ లిమిటెడ్ 4.4శాతం వాటాని విక్రయించిన తర్వాత ఈ
పరిణామం చోటు చేసుకుంది. ఈ డీల్ వేల్యూ రూ.871 కోట్లు
ఇదే తరుణంలో నిప్పోన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ 80లక్షల షేర్లను కొనుగోలు చేసింది.
సగటున షేరుకు రూ.164 ధర పెట్టగా, స్టోరీ పబ్లిష్అయ్య టైమ్కి దేవ్యాని ఇంటర్నేషనల్ స్టాక్
రూ.165.70 దగ్గర ట్రేడ్ అయింది
Comments
Post a Comment