మొన్నటిదాకా ఈడీ తమకి ఎలాంటినోటీసులు ఇవ్వలేదని పేటిఎం ప్రకటించింది
ఆ రోజుకు అది నిజమై ఉండొచ్చు.., కానీ ఇప్పుడు ఈడీ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించిన
లావాదేవీలపై ఈడీ కొన్ని నోటీసులు పంపినట్లు ప్రకటించింది.అలానే ప్రత్యేకించి కొన్ని కంపెనీలతో
జరిగిన ఒప్పందాలు, ఇతరత్రా కార్యకలాపాలపై నిర్దిష్టమైన డాక్యుమెంట్లు కూడా కోరినట్లు
చెప్పింది. ఇదే సమయంలో ...ఫెమా యాక్ట్ పరిధికింద వచ్చే ఎలాంటి దర్యాప్తు జరగడం లేదని
కూడా స్పష్టం చేసింది
PAYTM నిన్న పదిశాతం నష్టంతో రూ.342.15 దగ్గర క్లోజ్ అయింది. జనవరి 31 తర్వాత
తన రేటులో 65శాతం నష్టపోయింది
Comments
Post a Comment