నైవైలీ లిగ్నైట్ డౌన్ 3%

 ప్రభుత్వం వాటా విక్రయంతో NLC ఇఁడియా షేర్లు ఇంట్రాడేలో 3శాతానికిపైగా

నష్టపోయాయ్. ప్రభుత్వం తన దగ్గరున్న 77శాతం వాటాలో 7శాతం వాటాని

ఓపెన్ ఆఫర్ ద్వారా విక్రయానికి పెట్టింది. ఈ మొత్తం వాటా విలువ రూ.2000-2100 కోట్ల

వరకూ ఉండొచ్చని అంచనా



రూ.212 రేటుతో ఫ్లోర్ ప్రైస్ ఫిక్స్ చేయగా..ఇంట్రాడేలో ఎన్ఎల్సీ షేర్లు రూ.217.30కి పతనమై..ప్రస్తుతం రూ.222.45 దగ్గర ట్రేడ్ అయ్యాయ్


Comments