ప్రభుత్వం వాటా విక్రయంతో NLC ఇఁడియా షేర్లు ఇంట్రాడేలో 3శాతానికిపైగా
నష్టపోయాయ్. ప్రభుత్వం తన దగ్గరున్న 77శాతం వాటాలో 7శాతం వాటాని
ఓపెన్ ఆఫర్ ద్వారా విక్రయానికి పెట్టింది. ఈ మొత్తం వాటా విలువ రూ.2000-2100 కోట్ల
వరకూ ఉండొచ్చని అంచనా
రూ.212 రేటుతో ఫ్లోర్ ప్రైస్ ఫిక్స్ చేయగా..ఇంట్రాడేలో ఎన్ఎల్సీ షేర్లు రూ.217.30కి పతనమై..ప్రస్తుతం రూ.222.45 దగ్గర ట్రేడ్ అయ్యాయ్
Comments
Post a Comment