గోల్డ్ రేటు కేక పుట్టిస్తోంది..ఈ రోజు హైదరాబాద్ ఉదయం రేట్లు చూస్తే..22 కేరట్ల రకపు పసిడి
గ్రాముకు ₹ 6,061 పలికింది. అదే 24 కేరట్ల గోల్డ్ అయితే, ₹ 6,612 చెప్తున్నారు.
నిన్న కూడా 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.270 పెరుగుదలను నమోదు చేసింది. అంటే ఈ రెండు రోజుల్లోనే
దాదాపు 600 రూపాయలు పెరిగినట్లు లెక్క. నిన్నటి రేట్లు చూస్తే 22 క్యారెట్ల పసిడి ధర రూ.60,600గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.66,110గా కొనసాగుతోంది. ఇదే క్రమంలో ఏపీ, తెలంగాణలోని నగరాల్లో వెండి ధరను పరిశీలిస్తే.. కేజీకి ధర రూ.1,800 పెరిగి రూ.80,000 వద్ద విక్రయించబడుతోంది.
ఈ రేట్లు రోజు ట్రేడ్లో అప్డేట్ అవుతుంటాయ్
ఓ వైపుస్టాక్ మార్కెట్లలో కరెక్షన్ భయంతోనే ఇతరత్రా బిట్కాయిన్ లాంటి అసెట్ క్లాసులు రికార్డులు సృష్టిస్తుంటే..బంగారం కూడా పరుగు పెడుతోందనుకోవాలి
Comments
Post a Comment