మార్కెటింగ్ సర్వీసెస్ కంపెనీ ఆర్కే స్వామి మార్కెట్లలో నెగటివ్ లిస్టింగ్ గెయిన్స్
ఇచ్చింది
13శాతం డిస్కౌం
ట్తో ఈ స్టాక్ మార్కెట్లలోకి ఎంట్రీ ఇచ్చింది.
అలాట్మెంట్ రేటు రూ.288 కాగా, రూ.250రేటు దగ్గర ట్రేడింగ్ ప్రారంభమైంది
ఐపిఓ టైమ్లో ఇష్యూకి పాతికరెట్లు ఎక్కువగానే బిడ్లు వచ్చినా..లిస్టింగ్ రోజున మాత్రం
ఆ హడావుడి మాయమైంది.
రూ.173కోట్ల విలువైన 87లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ చేయగా..ఈ సంస్థ
1973 నుంచి మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ రంగంలో ఉన్నట్లు చెప్తున్నారు. కస్టమర్ డేటా
అనాలసిస్, మార్కెట్ రీసెర్చ్, సిండికేటెడ్ స్టడీస్ని కూడా అందిస్తుంది.
స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి ఆర్కే స్వామి కంపెనీ షేర్లు ఇంట్రాడేలో రూ.243 వరకూ పతనమై
తిరిగి రూ.276 దగ్గర ట్రేడ్ అవుతున్నాయ్
Comments
Post a Comment