రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ షేర్లు వందేభారత్ రైళ్లలా దూసుకు పోతున్నాయ్
హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటి బోర్డ్ నుంచి దాదాపు 1300 కోట్ల భారీ ఆర్డర్ దక్కించుకోవడమే
ఇందుకు తక్షణ కారణంగా తెలుస్తోంది. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం నుంచి లెటర్ ఆఫ్ అవార్డ్స్
కూడా జారీ అవగా, సౌత్,నార్త్ జోన్లకింద పనులు ప్రారంభించాల్సి ఉంది
స్టాక్ ఇంట్రాడేలో రూ.258 ధరకి చేరగా, ఇది గత ముగింపుతో పోల్చితే
9శాతం ఎక్కువ
స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి రూ.247.80 దగ్గర
ట్రేడ్ అయ్యాయ్
Comments
Post a Comment