జ్యోతి వద్దనేవాడు..హారతి కావాలంటాడా

మింగలేనోడు ఏం చేయాలి..ఎహా ఆగు..ఇయ్యాల మంగలోరం..రేపు కావాల్సిినంత లేపుతా..అని..అచ్చంగా పాపం సరికొత్త బిజెపి తెలుగు లీడర్ సిఎం రమేష్ ఇదే స్ట్రాటజీ ఫాలో అయిపోతున్నట్లుంది..ఎందుకంటే..ఏదీ దొరకనప్పుడు 
పిలిచి మరీ గొరిగినట్లు..మాట్లాడటానికి టాపిక్ లేక..అమెరికాలో ఉన్న జగన్ పేరంటంపై  ప్రేలాపన మొదలెట్టాడు

డాలస్ లో ఓ ఈవెంట్లో జగన్ మంగళజ్యోతి వెలిగించమంటే..వద్దన్నాడట..దాంతో ఠాఠ్..నీయ..ఇదేందిరా బయ్ మా హిందూ సంప్రదాయం మంటగలిపినవ్...అయిపోయినవ్ పో...నీకు ఒక్క ఓటు మా వాళ్లది ( తెలుగు దేశం కాదు..) పడదుంటూ ట్విట్టర్లో రెచ్చిపోయాడు
ఇలాంటోడు గుళ్ల చుట్టూ తిరిగింది ఓట్ల కోసమేనా...హ హ నాకు తెలిసిపోయింది..నాకు తెలిసిపోయింది..నేనిక ఈ నిజాన్ని లోకానికి చాటుతా అంటూ ఓ వీడియో కూడా పెట్టాడు..
ఐనా...సిఎం రమేష్ మొన్నామధ్య ఇలాంటి విషాన్ని కక్కితేనే ఆయన ట్విట్టర్‌ అక్కౌంట్ని ఆ కంపెనీ బ్లాక్ చేసిందిఇప్పుడు మల్లీ ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే సీన్ రిపీట్ అవుద్దేమో..



పాపం సిఎం రమేష్...తెగ హిందూధర్మ పరిరక్షణ కోసం బయలుదేరాడు

ఐనా..ప్రతి చోటా తెగ హారతులు పట్టి బొట్టు పెడుతుంటే కాదనని జగన్ డాలస్ లో మాత్రం కేండిల్ లైట్ చేయడానికి వద్దన్నాడా..కాదు..అది అమెరికా..అక్కడ ఇక్కడ్లాగా పర్మి,షన్ లేకుండానే జ్యోతిలు వెలిగించడాలు..ధూపాలు వేయడం ఉండదు..అందుకే ఓ బిల్డప్ స్టిల్ అడిగితే..హే ఎందుకబ్బా ఈ బిల్డప్ లైటింగ్ వద్దన్నాడట..ఇదీ ఓ వాదన నమ్మేద్దామా మరి


Comments

  1. బెజవాడలో 23 గుళ్ళు కూల్చినప్పుడు బెల్లం కొట్టిన రాయిలాగా కూచున్న "సీఎం" దొరగారికి ఇప్పుడు "జ్యోతి" గుర్తుకు వచ్చిందా!

    ReplyDelete

Post a Comment