పొద్దున్న లేచింది మొదలు..ఎలా పడదాం..ఎవడిమీద పడదాం..ఏ మిషతో పడదాం..అవతల మనకోసం రెండు గొట్టాలు రెడీగా ఉంటాయ్..ఏం చేసైనా..మనం టివిల్లో రోజూ కన్పించాలంటే ఇదే మార్గం అని ఆ టిడిపి లీడర్లు అనుకోవచ్చమో కానీ..జనం మాత్రం చస్తున్నారు..ప్రతి రోజూ ఇదే తంతు..చివరికి పోలీసులపైనా ఈ ఏడుపేంటంట
లాక్డౌన్ ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని వాగేదీ ఆ నోళ్లే..మళ్లీ అలా వ్యవహరించినా...ట్వీట్లు..ప్రెస్మీట్లతో వాపోయేదీ ఆ నోళ్లే.. అడ్డదిడ్డంగా రోడ్లపైకి వస్తున్న జనాలను కంట్రోల్ చేయడానికి బళ్లు లాక్కుని పైన్ వేస్తుంది..ఒక్క ఏపీలోనేనా...తెలంగాణలో కూడా చేశారు..లక్ష బైక్స్ పట్టుకున్నారంటూ ఈ బొండాం ఉమా ఎందుకు వాపోతున్నాడో తెలీదు..చిన్న చిన్న కారణాలకే ఇలా పట్టుకోకూడదట..మరి ఎలా పట్టుకోవాలి..
చిన్న చిన్న కారణాలతో ఇలా బయటకు వచ్చి చక్కర్లు కొట్టే కదా..వైరస్ ని చావకుండా..సజీవంగా ఉంచుతోంది..పోనీ బోండాం ఉమాగారు ఆయన కాంపౌండ్లో ఇలాంటి సొల్లు రాయుళ్లకేమైనా వసతి కల్పించి..అరుగు కబుర్లు చెప్పుకుని వెళ్లేదాకా రోజూ ఏదైనా ఏర్పాటు చేయకూడదా...ఎండ, రాత్రింబవళ్లు పని చేస్తున్న పోలీసులపై ఎందుకయ్యా అనవసరంగా ఈ ఏడుపు..వాళ్ల పని కూడా వాళ్లని చేసుకోనివ్వవా..అంటే టాపిక్స్ ఐపోయాయా...?
ఫడు నీ గొట్టం ఎవరో గుడివాడ గెడ్డం అని పడుతుందిగా..నీ గొంతు కూడా కలుపు ఇక దేశనేతగా నీ కీర్తి మారుమోగుతుందేమో..పనిలో పనిగా నీ కొడుకులు రోడ్లపైకి రాకుండా చూస్కో..ఎందుకంటే గతంలో తమరి పుత్రరత్నాలు రోడ్లపై యాక్సిడెంట్ చేసిన కేసులు మళ్లీ బైటికి వస్తాయేమో
అసలే అయన నచ్చిన బ్రాండ్లు దొరక్కరంది పడుతుంటే మీరు ఇట్లా పీక్కు తింటారేంటండి!
ReplyDeleteపచ్చ వాచస్పతులను క్వారంటెన్ కు పంపిస్తే వాక్కాలుష్యం తగ్గుతుంది.
ReplyDelete