పేటిఎంకి చినిగిపోతోంది..!

 అనుకున్నట్లే పేటిఎం బాక్స్ మరోసారి బద్దలైంది. ఇంట్రాడేలో

పదిశాతానికి సర్క్యూట్ ఫిల్టర్ మార్చడంతో..ఆ పదిశాతం పతనమై

నేలకు కరుచుకు కూర్చుంది ఈ స్టాక్..!



మరోవైపు మనీలాండరింగ్‌పై  ఈడీ ఎంక్వైరీ చేస్తుందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఎలాంటి విచారణా చేయడం లేదని పేటిఎం స్పష్టత ఇచ్చింది


స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి పేటిఎం షేర్లు రూ. 438.40దగ్గరే నిలిచిపోయాయ్

Comments