స్లోగా...21వేలకి చేరువలో..ఎల్టీఐ మైండ్ ట్రీ టాప్ గెయినర్

 



మార్కెట్లు బుధవారం స్లోగా సాగుతున్నాయ్. గత 8 సెషన్లుగా లాభం పొందుతోన్న నిప్టీ

ఈ రోజు కూడా అదేబాటలో పయనించి 20958 పాయింట్ల వరకూ పెరిగింది.సెన్సెక్స్ 69673 పాయింట్లకు 

చేరింది


బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్‌గా ట్రేడవుతుండగా, ఐటి ఇండెక్స్ ఇవాళ ఒకటిన్నరశాతం వరకూ లాభపడింది.

హెల్త్ కేర్ అరశాతం,ఆటో సెక్టార్ స్వల్ప నష్టంతో ట్రేడవుతుండగా, ఆయిల్ అండ గ్యాస్ సెక్టార్ ఒకటిన్నరశాతం

లాభపడింది


ఎల్టీఐ మైండ్ ట్రీ, అదానీ పోర్ట్స్, విప్రో,ఐటిసి, ఏషియన్ పెయింట్స్ ఒకటిన్నరనుంచి మూడు శాతంవరకూలాభపడ్డాయి

ఐషర్ మోటర్స్, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్, హీరో మోటోకార్ప్, భారతి ఎయిర్ టెల్ ఒకటిన్నర నుంచి రెండుశాతం

వరకూ నష్టపోయాయ్

Comments